
Product details
గురజాడ, చలం, శ్రీపాద, కొడవగంటి, వంటి పురుష రచయతలు తమ స్త్రీవాదంతో సమాజంలో కొత్త చైతన్యాన్ని తీసుకుని వచ్చారు. వీరి రచనలపై సుశీల గారు పరిశోధించి మనకు అందించిన పుస్తకమిది.
Stree Vaadam Purusha Rachayatalu - స్త్రీ వాదం పురుష రచయతలు
రచన: డా.సి.హెచ్.సుశీలమ్మ
పేజీలు : 192
ప్రచురించిన సంవత్సరం- 2021
ప్రచురించిన సంస్థ- self
ధర : 150 రూ.
Similar products