
Product details
తెలంగాణా, ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో నెలకొన్న వివిధ నరసింహ క్షేత్రాల వివరాలను ఈ పుస్తకం చదివి సులభంగా తెలుసుకోవచ్చు. యాత్రల పట్ల ఎంతో ఆసక్తి కలిగిన లక్ష్మి గారి ట్రావెల్ ఆర్టికల్స్ అనేక ప్రముఖ పత్రికల్లో అచ్చయ్యాయి. అరుదైన, ఆసక్తికరమైన నృసింహ క్షేత్రాల వివరాలను ఈ పుస్తకం చదివి తెలుసుకోండి.
Sri Narasimha Kshetralu - శ్రీ నరసింహ క్షేత్రాలు
రచన: పి.ఎస్.ఎం.లక్ష్మి
పేజీలు : 136
ప్రచురించిన సంవత్సరం- 2016
ప్రచురించిన సంస్థ- స్వీయ ప్రచురణ
ధర : 120 రూ.
Similar products