
Product details
కథల రూపంలో సామాజిక విషయాలపై బాలలకు అవగాహన కల్పించటానికై చేసిన చిరు ప్రయత్నం
ఈ పుస్తకంలోని కథ ..మహారాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలో 12వ తరగతి తెలుగు విద్యార్థులకు 2020 -21 సంవత్సరానికిగాను…….పాఠ్యాంశంగా తీసుకొనబడింది..చదవండి
చైతన్యదీపికలు
బాలసాహిత్యం
రచయిత్రి : దినవహి సత్యవతి
పేజీలు : 85
ప్రచురించిన సంవత్సరం : 2017
ప్రచురించిన సంస్థ : మల్లెతీగ ప్రచురణలు
ధర : 85 రూ.
Similar products